
ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం
- అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించనున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారుల చేతికే పెన్షన్ను అందిస్తున్నారు. బయోమెట్రిక్ బదులుగా పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు.
CATEGORIES ఎపి సిటిజెన్ ఫీడ్
TAGS ysr pension kanuka