Category: ఎపి రాజకీయ వార్తలు
ఎపి రాజకీయ వార్తలు
బూదరాజు రాధాకృష్ణగారి 88వ జయంతి సందర్భంగా.
సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్లో వందలమంది సీనియర్ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణగారి 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకు వచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’ అనే పుస్తకాన్ని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరిస్తూ.. Read More
ఎపి రాజకీయ వార్తలు, Chittoor
చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై ఫోర్జరీ కేసు నమోదు
చిత్తూరు : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్పై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బ్యాంక్ నుంచి డబ్బులు కాజేశారంటూ ... Read More
ఎపి రాజకీయ వార్తలు, ఎపి సిటిజెన్ ఫీడ్
లాక్డౌన్ వేళ ట్రాక్టర్లతో హల్చల్ చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి
చిత్తూరు: లాక్డౌన్ వేళ ట్రాక్టర్లతో హల్చల్ చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి.. ఈ సారి అడవి బాట పట్టారు. అడవుల్లో నివసిస్తోన్న గిరిజనుల కోసం ఆయన ... Read More